Karnool: బిల్లు చెల్లించలేదు.. సరఫరా నిలిపివేస్తామంటే.. సిబ్బందిపై దాడి..
కర్నూలు జిల్లా గోనెగండ్లలో విద్యుత్ సిబ్బందిపై రహముతుల్లా అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పాత విద్యుత్ బకాయితో పాటు కొత్త బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తానని లైన్ మెన్ ఉసేని చెప్పడంతో రహముతుల్లా దాడి చేశారు. లైన్ మెన్ ఉసేని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Published : 14 May 2022 13:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!