Karnool: బిల్లు చెల్లించలేదు.. సరఫరా నిలిపివేస్తామంటే.. సిబ్బందిపై దాడి..

కర్నూలు జిల్లా గోనెగండ్లలో విద్యుత్ సిబ్బందిపై రహముతుల్లా అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పాత విద్యుత్ బకాయితో పాటు కొత్త బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తానని లైన్ మెన్ ఉసేని చెప్పడంతో రహముతుల్లా దాడి చేశారు. లైన్ మెన్ ఉసేని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Published : 14 May 2022 13:17 IST

కర్నూలు జిల్లా గోనెగండ్లలో విద్యుత్ సిబ్బందిపై రహముతుల్లా అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పాత విద్యుత్ బకాయితో పాటు కొత్త బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తానని లైన్ మెన్ ఉసేని చెప్పడంతో రహముతుల్లా దాడి చేశారు. లైన్ మెన్ ఉసేని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Tags :

మరిన్ని