Andhra news: ఈ గంగమ్మకు 900 ఏళ్ల చరిత్ర ఉంది: రోజా

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను మంత్రి రోజా శనివారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోనే తొలిసారిగా గంగ జాతర మొదలైందని తెలిపారు. 900 ఏళ్ల క్రితం అనంతాళ్వార్ తిరుపతిలో గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. 

Published : 14 May 2022 15:53 IST

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను మంత్రి రోజా శనివారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోనే తొలిసారిగా గంగ జాతర మొదలైందని తెలిపారు. 900 ఏళ్ల క్రితం అనంతాళ్వార్ తిరుపతిలో గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. 

Tags :

మరిన్ని