Andhra news: ఈ గంగమ్మకు 900 ఏళ్ల చరిత్ర ఉంది: రోజా
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను మంత్రి రోజా శనివారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోనే తొలిసారిగా గంగ జాతర మొదలైందని తెలిపారు. 900 ఏళ్ల క్రితం అనంతాళ్వార్ తిరుపతిలో గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు.
Published : 14 May 2022 15:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?