YS Jagan: జగన్‌ ఐదేళ్ల పాలనలో.. అడుగడుగునా అమరావతి విధ్వంసం

మాట తప్పను.. మడమ తిప్పను అంటూ డైలాగులు చెప్పే జగన్ (Jagan).. అమరావతి విషయంలో మాట తప్పడం, మడమ తిప్పడంపై పేటెంట్ హక్కులు పొందారు.

Published : 10 May 2024 09:55 IST

మాట తప్పను.. మడమ తిప్పను అంటూ డైలాగులు చెప్పే జగన్ (Jagan).. అమరావతి విషయంలో మాట తప్పడం, మడమ తిప్పడంపై పేటెంట్ హక్కులు పొందారు. ప్రతిపక్ష నేతగా రాజకీయ ప్రయోజనం.. అధికారంలోకి రాగానే దోచుకునే అవసరం కోసం మాట మార్చేశారు. జగన్ లక్ష్యం రాజధాని నిర్మించటం కాదు.. రాజధాని పేరిట ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమని ప్రజలకూ అర్థమయింది. కూటమి పార్టీలు అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నాయి.  కాంగ్రెస్, వామపక్షాలు కూడా అమరావతికి జై కొడుతున్నాయి. వైకాపా మాత్రమే అమరావతి వద్దని మూడు ముక్కలాట ఆడుతోంది. 

Tags :

మరిన్ని