సీఎంగా అనర్హుడినని జగన్‌ స్వయంగా నిరూపించుకుంటున్నారు: వివేకా సతీమణి సౌభాగ్యమ్మ

వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డిని నిందితుడి జాబితాలో సీబీఐ చేర్చినా.. జగన్ మోహన్ రెడ్డి ఆయనకే అండగా మాట్లాడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తగునా? అని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.

Updated : 09 May 2024 22:00 IST

వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డిని నిందితుడి జాబితాలో సీబీఐ చేర్చినా.. జగన్ మోహన్ రెడ్డి ఆయనకే అండగా మాట్లాడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తగునా? అని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థపైనే నమ్మకం లేని జగన్.. నిందితుడు చెప్పిందే నిజమనే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడనని జగన్‌ స్వయంగా తానే నిరూపించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎంపీగా షర్మిల తప్పకుండా విజయం సాధిస్తుందని సౌభాగ్యమ్మ ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు