Andhra news: సుబ్రహ్మణ్యం మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి : హర్షకుమార్
వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో నిర్వహించారు. సుబ్రహ్మణ్యం భార్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ లో పరామర్శించి అండగా ఉంటామన్నారు.హైకోర్టు ఈ ఘటనపై జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.
Published : 22 May 2022 22:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్