Andhra news: సుబ్రహ్మణ్యం మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి : హర్షకుమార్
వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో నిర్వహించారు. సుబ్రహ్మణ్యం భార్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ లో పరామర్శించి అండగా ఉంటామన్నారు.హైకోర్టు ఈ ఘటనపై జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.
Published : 22 May 2022 22:20 IST
Tags :