BJP: కేసీఆర్‌ పచ్చి అబద్ధాలకోరు: కిషన్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ భాజపాపై విషప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తాటాకుచప్పుళ్లకు భాజపా భయపడబోదని చెప్పారు.

Published : 11 Jun 2022 18:33 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ భాజపాపై విషప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తాటాకుచప్పుళ్లకు భాజపా భయపడబోదని చెప్పారు.

Tags :

మరిన్ని