Hyderabad: నాలుగో వేవ్ భయం వద్దు..జాగ్రత్తలు తప్పని సరి: సుచిత్ర ఎల్ల
కరోనా నాలుగో వేవ్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని భారత్బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తప్పని సరిగా బూస్టర్ వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు.
Published : 11 Jun 2022 21:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..