presidential election: రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకునేవారెవరు?

వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు ఆ పీఠాన్ని దక్కించుకుంటారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఏకాభిప్రాయ సాధన కోసం అధికార పక్షం యత్నిస్తుంటే...మరోవైపు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్  పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Published : 13 Jun 2022 19:23 IST

వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు ఆ పీఠాన్ని దక్కించుకుంటారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఏకాభిప్రాయ సాధన కోసం అధికార పక్షం యత్నిస్తుంటే...మరోవైపు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్  పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Tags :

మరిన్ని