TDP: బద్వేలులో రైతు పోరుబాటకు తెదేపా శ్రీకారం

రైతుల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికే ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. వ్యవసాయ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లు కాకముందే మేల్కోవాలని హెచ్చరించారు. వైఎస్సార్  జిల్లా బద్వేలు వేదికగా శుక్రవారం ప్రారంభించిన రైతుపోరు కారక్యక్రమంలో... రైతుల సమస్యలే ఎజెండాగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Published : 25 Jun 2022 12:40 IST

రైతుల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికే ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. వ్యవసాయ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లు కాకముందే మేల్కోవాలని హెచ్చరించారు. వైఎస్సార్  జిల్లా బద్వేలు వేదికగా శుక్రవారం ప్రారంభించిన రైతుపోరు కారక్యక్రమంలో... రైతుల సమస్యలే ఎజెండాగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Tags :

మరిన్ని