Pithapuram: వైకాపా శ్రేణుల నివాసాల్లో భారీగా మద్యం డంప్ స్వాధీనం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) పిఠాపురంలో ఓడించటమే లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా (YSRCP) ఓటర్లను ప్రలోభపెట్టడానికి భారీ స్థాయిలో మద్యాన్ని నిల్వ చేసింది.

Published : 27 Apr 2024 10:32 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) పిఠాపురంలో ఓడించటమే లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా (YSRCP) ఓటర్లను ప్రలోభపెట్టడానికి భారీ స్థాయిలో మద్యాన్ని నిల్వ చేసింది. ఇందుకు తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల నివాసాలను ఎంచుకుంటోంది. పక్కా సమాచారంతో దాడి చేసిన సెబ్, పోలీసులు.. నాలుగు ప్రాంతాల్లో అక్రమ నిల్వలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గెలవలేమని తెలిసే వైకాపా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని జనసేన, తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని