Indonesia: ఫుట్బాల్ మైదానంలో తొక్కిసలాట.. 174 మంది దుర్మరణం
ఇండోనేషియా ఫుట్బాల్ మైదానంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది దుర్మరణం చెందారు. మరో 300 మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇంకా 11 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అభిమాన జట్టు ఓటమిని తట్టుకోలేని వేలాది మంది ప్రజలు.. మైదానంలోకి దూసుకెళ్లారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆందోళనలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
Published : 02 Oct 2022 20:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్