Bus Accident: బస్సు కోసం పరిగెత్తి ప్రమాదానికి గురైన బాలుడు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు ఎక్కే ప్రయత్నంలో కింద పడిపోగా రెండు కాళ్ల పై నుంచి బస్సు వెళ్లగా విరిగిపోయాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విద్యార్థిని కుటుంబ సభ్యులు శంషాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫరూక్ నగర్ మండలం రాయికల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అశోక్ 3వ తరగతి చదువుతున్నాడు.
Published : 05 Dec 2023 13:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!