Bharat Jodo Yatra: చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్‌ గాంధీతో చర్చించా: నటి పూనమ్ కౌర్‌

రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 52వ రోజుకు చేరుకుంది. ధర్మాపూర్‌లో ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన జోడో యాత్ర.. మహబూబ్‌నగర్ పట్టణం మీదుగా సాగింది. మార్గమధ్యలో సినీ నటి పూనమ్‌ కౌర్‌.. జోడో పాదయాత్రలో రాహుల్‌ గాంధీని కలిశారు. ఆయనతో కలిసి పూనమ్‌ కౌర్ కొద్ది దూరం నడిచారు. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్‌తో చర్చించినట్టు ఆమె చెప్పారు. 

Published : 29 Oct 2022 13:45 IST

రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 52వ రోజుకు చేరుకుంది. ధర్మాపూర్‌లో ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన జోడో యాత్ర.. మహబూబ్‌నగర్ పట్టణం మీదుగా సాగింది. మార్గమధ్యలో సినీ నటి పూనమ్‌ కౌర్‌.. జోడో పాదయాత్రలో రాహుల్‌ గాంధీని కలిశారు. ఆయనతో కలిసి పూనమ్‌ కౌర్ కొద్ది దూరం నడిచారు. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్‌తో చర్చించినట్టు ఆమె చెప్పారు. 

Tags :

మరిన్ని