Bharat Jodo Yatra: చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చించా: నటి పూనమ్ కౌర్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 52వ రోజుకు చేరుకుంది. ధర్మాపూర్లో ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన జోడో యాత్ర.. మహబూబ్నగర్ పట్టణం మీదుగా సాగింది. మార్గమధ్యలో సినీ నటి పూనమ్ కౌర్.. జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీని కలిశారు. ఆయనతో కలిసి పూనమ్ కౌర్ కొద్ది దూరం నడిచారు. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్తో చర్చించినట్టు ఆమె చెప్పారు.
Published : 29 Oct 2022 13:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్