Viveka Murder Case: అవినాష్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టుకు నివేదన

వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితులు ఎవరినైనా ప్రభావితం చేయగలరని సునీత తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బయట ఉంటే  విచారణ పారదర్శకంగా జరగదని తెలిపారు. అందుకే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.  

Published : 16 Apr 2024 11:05 IST

వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితులు ఎవరినైనా ప్రభావితం చేయగలరని సునీత తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బయట ఉంటే  విచారణ పారదర్శకంగా జరగదని తెలిపారు. అందుకే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.  

Tags :

మరిన్ని