Guntur: రాజధాని ద్రోహులను ఎన్నికల్లో ఓడించాలని.. అమరావతి రైతుల ఇంటింటి ప్రచారం

అమరావతికి (Amaravati) ద్రోహం చేసిన నాయకులకు ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలంటూ రాజధాని రైతులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో ఓటర్లను కలిసి రాజధాని అమరావతికి జరిగిన అన్యాయాన్ని  వివరించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని గెలిపించుకుందామని కోరారు.    

Published : 10 Apr 2024 17:17 IST

అమరావతికి (Amaravati) ద్రోహం చేసిన నాయకులకు ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలంటూ రాజధాని రైతులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో ఓటర్లను కలిసి రాజధాని అమరావతికి జరిగిన అన్యాయాన్ని  వివరించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని గెలిపించుకుందామని కోరారు.    

Tags :

మరిన్ని