Guntur: రాజధాని ద్రోహులను ఎన్నికల్లో ఓడించాలని.. అమరావతి రైతుల ఇంటింటి ప్రచారం
అమరావతికి (Amaravati) ద్రోహం చేసిన నాయకులకు ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలంటూ రాజధాని రైతులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో ఓటర్లను కలిసి రాజధాని అమరావతికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని గెలిపించుకుందామని కోరారు.
Published : 10 Apr 2024 17:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్