AP News: ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం
CRDA చట్టసవరణ, R - 5 జోన్ ఏర్పాటుపై రాజధాని రైతులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టులో రాజధాని కేసుల విచారణ సందర్భంగా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. గ్రామసభల్లో ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మండిపడ్డారు. ఉగాది వేడుకలను సైతం దీక్షా శిబిరాల్లోనే చేసుకున్నారు.
Published : 22 Mar 2023 20:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?