AP News: ఏపీలో ఆగని అప్పుల వేట.. రూ.16 వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వ యత్నం
అప్పులు పుట్టించేందుకు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం గతంలోనే బటన్ నొక్కిన కొన్ని పథకాలకు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు చేరలేదు. ప్రభుత్వ ఉద్యోగులకూ భారీగా బకాయిలున్నాయి. పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండేలా వైకాపా పెద్దలు వేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు అప్పుల సేకరణలో నిమగ్నమయ్యారు. మే 13న రాష్ట్రంలో పోలింగ్ జరగనుండగా, ఆ లోపే రూ.16 వేల కోట్ల రుణాలు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
Published : 10 Apr 2024 09:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’