CBI: నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. సీబీఐకి అప్పగింత

నెల్లూరు న్యాయస్థానంలో చోరీ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. సాక్ష్యాల చోరీపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణ జరిపి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపింది. ఈ కేసులో వ్యవసాయ మంత్రి కాకాణిగోవర్థన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు.

Published : 24 Nov 2022 20:28 IST

నెల్లూరు న్యాయస్థానంలో చోరీ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. సాక్ష్యాల చోరీపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి విచారణ జరిపి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపింది. ఈ కేసులో వ్యవసాయ మంత్రి కాకాణిగోవర్థన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు.

Tags :

మరిన్ని