APSRTC: ‘జనతా గ్యారేజ్’ విధానాన్ని ప్రవేశపెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా వచ్చే ఆదాయంతో మాత్రమే మనుగడ సాధ్యంకాదని గ్రహించిన ఏపీఎస్ ఆర్టీసీ.. కొన్నేళ్లుగా ఇతర మార్గాలపైనా దృష్టి పెట్టింది. బస్టాండుల్లో గదులను అద్దెకు ఇస్తోంది. సంస్థ స్థలాలను లీజుకు ఇవ్వడంతోపాటు హోర్డింగుల ఏర్పాటు ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ జనతా గ్యారేజ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
Updated : 26 Oct 2023 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?