Sachidananda Shastri: పద్మ అవార్డు.. నా హరికథకు దక్కిన గౌరవం: సచ్చిదానంద శాస్త్రి

కేంద్రం తనకు ప్రకటించిన పద్మ అవార్డు హరికథకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రముఖ కళాకారుడు.. కోట సచ్చిదానంద శాస్త్రి తెలిపారు. తండ్రి మరణంతో కుటుంబ పోషణకై హరికథ చెప్పటం మొదలు పెట్టిన ఆయన.. 75 ఏళ్ల నుంచి 20వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు. ఇన్నేళ్ల తర్వాత తన ప్రతిభకు గుర్తింపు దక్కిందన్నారు. హరికథ విశిష్టతతో పాటు.. కథ చెప్పటంలో తన ప్రత్యేకతల్ని, ఈ కళను కాపాడుకోవటానికి ఏం చేయాలనే అంశాలపై ఆయన ముచ్చటించారు.

Updated : 27 Jan 2023 16:47 IST

కేంద్రం తనకు ప్రకటించిన పద్మ అవార్డు హరికథకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రముఖ కళాకారుడు.. కోట సచ్చిదానంద శాస్త్రి తెలిపారు. తండ్రి మరణంతో కుటుంబ పోషణకై హరికథ చెప్పటం మొదలు పెట్టిన ఆయన.. 75 ఏళ్ల నుంచి 20వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు. ఇన్నేళ్ల తర్వాత తన ప్రతిభకు గుర్తింపు దక్కిందన్నారు. హరికథ విశిష్టతతో పాటు.. కథ చెప్పటంలో తన ప్రత్యేకతల్ని, ఈ కళను కాపాడుకోవటానికి ఏం చేయాలనే అంశాలపై ఆయన ముచ్చటించారు.

Tags :

మరిన్ని