Sachidananda Shastri: పద్మ అవార్డు.. నా హరికథకు దక్కిన గౌరవం: సచ్చిదానంద శాస్త్రి
కేంద్రం తనకు ప్రకటించిన పద్మ అవార్డు హరికథకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రముఖ కళాకారుడు.. కోట సచ్చిదానంద శాస్త్రి తెలిపారు. తండ్రి మరణంతో కుటుంబ పోషణకై హరికథ చెప్పటం మొదలు పెట్టిన ఆయన.. 75 ఏళ్ల నుంచి 20వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు. ఇన్నేళ్ల తర్వాత తన ప్రతిభకు గుర్తింపు దక్కిందన్నారు. హరికథ విశిష్టతతో పాటు.. కథ చెప్పటంలో తన ప్రత్యేకతల్ని, ఈ కళను కాపాడుకోవటానికి ఏం చేయాలనే అంశాలపై ఆయన ముచ్చటించారు.
Updated : 27 Jan 2023 16:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!