AP Elections: వైకాపా ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు విరుద్ధంగా ఆశా కార్యకర్త..!

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలానికి చెందిన ఆశా కార్యకర్త.. నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కంభంపాడుకు చెందిన మూల విసాల రేణుకాదేవి వైకాపా జెండా రంగులు ఉన్న టోపీని ధరించి.. నూజెండ్ల మండలంలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీఎం జగన్‌ను పొగుడుతూ, ఇతర పార్టీ నాయకులను హేళన చేస్తూ మాట్లాడారు. 

Published : 10 Apr 2024 15:49 IST

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలానికి చెందిన ఆశా కార్యకర్త.. నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కంభంపాడుకు చెందిన మూల విసాల రేణుకాదేవి వైకాపా జెండా రంగులు ఉన్న టోపీని ధరించి.. నూజెండ్ల మండలంలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీఎం జగన్‌ను పొగుడుతూ, ఇతర పార్టీ నాయకులను హేళన చేస్తూ మాట్లాడారు. 

Tags :

మరిన్ని