Atchannaidu: రా.. కదలిరా.. పేరిట రోజుకు 2 సభల్లో చంద్రబాబు పాల్గొంటారు: అచ్చెన్నాయుడు
ఈ నెల 5 నుంచి 29 వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రా కదలిరా పేరుతో రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నారని తెలిపారు. మొదటి సభ ఒంగోలు నియోజకవర్గంలోని కనిగిరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు.
Updated : 02 Jan 2024 15:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్.!
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ