Atchannaidu: రా.. కదలిరా.. పేరిట రోజుకు 2 సభల్లో చంద్రబాబు పాల్గొంటారు: అచ్చెన్నాయుడు

ఈ నెల 5 నుంచి 29 వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రా కదలిరా పేరుతో రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నారని తెలిపారు. మొదటి సభ ఒంగోలు నియోజకవర్గంలోని కనిగిరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు.

Updated : 02 Jan 2024 15:32 IST

ఈ నెల 5 నుంచి 29 వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రా కదలిరా పేరుతో రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నారని తెలిపారు. మొదటి సభ ఒంగోలు నియోజకవర్గంలోని కనిగిరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు.

Tags :

మరిన్ని