Bandi Sanjay: డీజీపీకి బండి సంజయ్‌ ఫోన్‌.. దేవరుప్పుల ఘటనపై సీరియస్‌

జనగామ జిల్లాలోని దేవరుప్పులలో జరిగిన ఘటనపై భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కమిషనర్‌ తీరుపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డితో మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని కోరారు. స్పందించకపోతే జరిగే పరిణామాలకు పోలీసులదే బాధ్యత అంటూ  స్పష్టం చేశారు.

Published : 15 Aug 2022 16:44 IST

జనగామ జిల్లాలోని దేవరుప్పులలో జరిగిన ఘటనపై భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కమిషనర్‌ తీరుపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డితో మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని కోరారు. స్పందించకపోతే జరిగే పరిణామాలకు పోలీసులదే బాధ్యత అంటూ  స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని