Bandi Sanjay: ఈత చెట్టెక్కిన బండి సంజయ్
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈత చెట్టు ఎక్కారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ కార్యకర్త సాయిగణేశ్ మృతికి బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు.
Published : 17 Apr 2022 16:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి