YS sharmila: ఈ ఎన్నికల్లో నేను ఓడానంటే.. నేరం గెలిచినట్టే!: వైఎస్‌ షర్మిల

ఈ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ ఓడిందంటే.. నేరం గెలిచిందని అర్థమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Published : 30 Apr 2024 12:45 IST

ఇవి న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (¤YS Sharmila) అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ ఓడిందంటే.. నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని