Telangana News: ప్రీమియం చెల్లించినా.. రైతులకు దక్కని ధీమా!
వాహనాలు, ఇల్లు, ఉత్పత్తులకు బీమా చేయడం వల్ల.. అనుకోని రీతిలో ఏదైనా విపత్తుల్లో నష్టపోతే డబ్బులు వస్తాయనే ధీమా.. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వ్యవసాయ రంగం విషయంలో మాత్రం పారదర్శకత మచ్చుకైనా కనిపించడంలేదు. చెల్లించిన ప్రిమీయం కంటే తక్కువ పరిహారం మంజూరవుతోంది.
Published : 26 Jun 2022 09:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..