Nellore: టిడ్కో గృహాల ప్రారంభోత్సవంలో లబ్ధిదారుల ఆందోళన

నెల్లూరులోని అల్లిపురం వద్ద టిడ్కో గృహాల ప్రారంభోత్సవం రసాభాసగా ముగిసింది. ఇళ్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇంటి తాళాలు అప్పగిస్తారని భారీగా లబ్ధిదారులు తరలివచ్చారు. సమావేశం అనంతరం మంత్రులు ఇద్దరికే ఇంటి తాళాలు అందజేసి వెళ్లిపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

Updated : 14 Feb 2024 16:47 IST

నెల్లూరులోని అల్లిపురం వద్ద టిడ్కో గృహాల ప్రారంభోత్సవం రసాభాసగా ముగిసింది. ఇళ్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇంటి తాళాలు అప్పగిస్తారని భారీగా లబ్ధిదారులు తరలివచ్చారు. సమావేశం అనంతరం మంత్రులు ఇద్దరికే ఇంటి తాళాలు అందజేసి వెళ్లిపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

Tags :

మరిన్ని