G20 Summit: భారత్ సంస్కృతిని ప్రతిబింబించేలా జీ20 స్వాగత మండపం
దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు వేదికైన భారత్ మండపం ముస్తాబైంది. భారత దేశ విభిన్న సంస్కృతిని తెలిపేలా ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి కార్యక్రమం కింద తయారుచేసిన హస్తకళలు, కళాఖండాలతో ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ సాధించిన పురోగతిని తెలిపేలా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.
Published : 08 Sep 2023 19:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM