G20 Summit: భారత్‌ సంస్కృతిని ప్రతిబింబించేలా జీ20 స్వాగత మండపం

దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు వేదికైన భారత్ మండపం ముస్తాబైంది. భారత దేశ విభిన్న సంస్కృతిని తెలిపేలా ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి కార్యక్రమం కింద తయారుచేసిన హస్తకళలు, కళాఖండాలతో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ సాధించిన పురోగతిని తెలిపేలా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.

Published : 08 Sep 2023 19:48 IST

దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు వేదికైన భారత్ మండపం ముస్తాబైంది. భారత దేశ విభిన్న సంస్కృతిని తెలిపేలా ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి కార్యక్రమం కింద తయారుచేసిన హస్తకళలు, కళాఖండాలతో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ సాధించిన పురోగతిని తెలిపేలా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.

Tags :

మరిన్ని