Purandeswari: ఏపీకి వచ్చిన అతి పెద్ద వైపరీత్యం.. వైకాపా పాలన!: పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న అతిపెద్ద వైపరీత్యం వైకాపా పాలన అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. నిడదవోలులో తెదేప-జనసేన-భాజపా సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి.. రాష్ట్రంలో వైకాపా పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. 

Published : 10 Apr 2024 21:35 IST

ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న అతిపెద్ద వైపరీత్యం వైకాపా పాలన అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. నిడదవోలులో తెదేప-జనసేన-భాజపా సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి.. రాష్ట్రంలో వైకాపా పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. 

Tags :

మరిన్ని