Purandeswari: ఏపీకి వచ్చిన అతి పెద్ద వైపరీత్యం.. వైకాపా పాలన!: పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న అతిపెద్ద వైపరీత్యం వైకాపా పాలన అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. నిడదవోలులో తెదేప-జనసేన-భాజపా సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి.. రాష్ట్రంలో వైకాపా పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు.
Published : 10 Apr 2024 21:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్