Kishan reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో భాజపా బైక్‌ ర్యాలీ

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా (BJP) ఇవాళ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని పోలీసు అమరవీరుల స్మృతి స్థలి నుంచి హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం వరకు ర్యాలీ కొనసాగుతుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ద్విచక్ర వాహన ర్యాలీకి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Updated : 15 Sep 2023 10:15 IST

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా (BJP) ఇవాళ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని పోలీసు అమరవీరుల స్మృతి స్థలి నుంచి హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం వరకు ర్యాలీ కొనసాగుతుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ద్విచక్ర వాహన ర్యాలీకి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు