TS News: మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు: భాజపా నేతల ఫిర్యాదు
తమ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ భాజపా నేతల బృందం.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు చేసింది. అలాగే, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్.. తెరాస అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేయడం సర్వీస్ రూల్స్కి విరుద్ధమని.. అవసమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని భాజపా నాయకులు తెలిపారు.
Published : 31 Oct 2022 17:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్