TS News: మా ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారు: భాజపా నేతల ఫిర్యాదు

తమ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ భాజపా నేతల బృందం.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అలాగే, టీఎన్‌జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్.. తెరాస అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేయడం సర్వీస్ రూల్స్‌కి విరుద్ధమని.. అవసమైతే క్రిమినల్‌ కేసులు కూడా పెడతామని భాజపా నాయకులు తెలిపారు.

Published : 31 Oct 2022 17:38 IST

తమ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ భాజపా నేతల బృందం.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అలాగే, టీఎన్‌జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్.. తెరాస అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేయడం సర్వీస్ రూల్స్‌కి విరుద్ధమని.. అవసమైతే క్రిమినల్‌ కేసులు కూడా పెడతామని భాజపా నాయకులు తెలిపారు.

Tags :

మరిన్ని