Bhanuprakash: సీఎం జగన్ పర్యటనలతో ప్రకృతి విలపిస్తోంది!: భానుప్రకాశ్
సీఎం జగన్ పర్యటన వల్ల ప్రజలే కాదు ప్రకృతి కూడా విలపిస్తోందని భాజపా (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash) అన్నారు. 2019లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో జగన్ సమాధానం చేప్పాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వైకాపా సర్కారు దారి మళ్లించిందని ఆరోపించారు. తాడేపల్లికే పరిమితమైన సీఎం జగన్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు.
Published : 10 Apr 2024 15:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’