భాజపాను ఎదుర్కోలేక.. కాంగ్రెస్‌, భారాస చీకటి మంతనాలు: రఘునందన్‌

  లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను (BJP) ఎదుర్కోలేక భారాస, కాంగ్రెస్‌ పార్టీలు చీకటి మంతనాలు చేస్తున్నాయని మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ (Raghunandan) ఆరోపించారు. హవేలి ఘన్‌పూర్‌లో ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన ఆయన.. తెలంగాణలో భాజపా 17 ఎంపీ స్థానాలు గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు.  

Updated : 21 Mar 2024 14:17 IST

  లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను (BJP) ఎదుర్కోలేక భారాస, కాంగ్రెస్‌ పార్టీలు చీకటి మంతనాలు చేస్తున్నాయని మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ (Raghunandan) ఆరోపించారు. హవేలి ఘన్‌పూర్‌లో ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన ఆయన.. తెలంగాణలో భాజపా 17 ఎంపీ స్థానాలు గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు.  

Tags :

మరిన్ని