భాజపాను ఎదుర్కోలేక.. కాంగ్రెస్, భారాస చీకటి మంతనాలు: రఘునందన్
లోక్సభ ఎన్నికల్లో భాజపాను (BJP) ఎదుర్కోలేక భారాస, కాంగ్రెస్ పార్టీలు చీకటి మంతనాలు చేస్తున్నాయని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ (Raghunandan) ఆరోపించారు. హవేలి ఘన్పూర్లో ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన ఆయన.. తెలంగాణలో భాజపా 17 ఎంపీ స్థానాలు గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు.
Updated : 21 Mar 2024 14:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల