Ap News: యాత్రలను అడ్డుకోవాలనే అనుకుంటే.. ఎంతసేపు?: మంత్రి బొత్స వ్యాఖ్య

అనుకుంటే యాత్రలను అడ్డుకోవడం ఎంతసేపు.. 5 నిమిషాల పని అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పద్ధతి కాదన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొత్స మాట్లాడారు. మూడు రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీలు చేయాలని కోరారు.

Published : 25 Sep 2022 17:48 IST

అనుకుంటే యాత్రలను అడ్డుకోవడం ఎంతసేపు.. 5 నిమిషాల పని అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పద్ధతి కాదన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొత్స మాట్లాడారు. మూడు రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీలు చేయాలని కోరారు.

Tags :

మరిన్ని