Ap News: యాత్రలను అడ్డుకోవాలనే అనుకుంటే.. ఎంతసేపు?: మంత్రి బొత్స వ్యాఖ్య
అనుకుంటే యాత్రలను అడ్డుకోవడం ఎంతసేపు.. 5 నిమిషాల పని అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పద్ధతి కాదన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొత్స మాట్లాడారు. మూడు రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీలు చేయాలని కోరారు.
Published : 25 Sep 2022 17:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్