BRS: నేడు కరీంనగర్‌లో భారాస లోక్‌సభ ఎన్నికల ప్రచారం

కరీంనగర్ వేదికగా భారాస (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఇవాళ లోక్‌సభ ఎన్నికల కదనభేరీని మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని భారాస ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

Published : 12 Mar 2024 10:00 IST

కరీంనగర్ వేదికగా భారాస (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఇవాళ లోక్‌సభ ఎన్నికల కదనభేరీని మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని భారాస ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

Tags :

మరిన్ని