రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గవర్నర్‌ మరచిపోయారు: కడియం శ్రీహరి

శాసనసభ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై భారాస అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి పనులపై.. గవర్నర్ ప్రసంగించకపోవడం చాలా బాధాకరమైన విషయమని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌తో కొత్త ప్రభుత్వం అన్నీ అసత్యాలు పలికించిందని ఆరోపించారు.

Updated : 15 Dec 2023 15:45 IST

శాసనసభ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై భారాస అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి పనులపై.. గవర్నర్ ప్రసంగించకపోవడం చాలా బాధాకరమైన విషయమని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌తో కొత్త ప్రభుత్వం అన్నీ అసత్యాలు పలికించిందని ఆరోపించారు.

Tags :

మరిన్ని