Bypoll: ఒక లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలివి..!
దేశవ్యాప్తంగా ఒక లోక్సభ సభ, 6 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సమాజ్ వాదీ పార్టీ కంచుకోటైన ఉత్తర్ప్రదేశ్లోని మైన్పురి లోక్సభ నియోజకవర్గంలో.. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అదే రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఒకటి భాజపా, మరొకటి ఆర్ఎల్డీకీ దక్కింది. బిహార్ ఉప ఎన్నికలో కమలదళం గెలుపొందగా.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ఒడిశాలోని పదమ్ పూర్ అసెంబ్లీ స్థానం అధికార బిజూ జనతాదళ్ సొంతమైంది.
Published : 08 Dec 2022 21:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్