Hyderabad: నగరం నలుదిశలా మెట్రో!
హైదరాబాద్ (Hyderabad)లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 69 వేల 100 కోట్లతో నగరం నలుదిశలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవున కొత్తగా 8 మార్గాలతోపాటు అవుటర్ రింగ్ రోడ్డు వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
Published : 01 Aug 2023 12:27 IST
Tags :