Manish Sisodia: మద్యం కుంభకోణం కేసులో కీలకంగా మిస్సింగ్ ఫైల్స్
మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. విచారణ అనంతరం సిసోదియాను ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టు వ్యవహారంలో మిస్సింగ్ ఫైళ్లు కీలకంగా మరాయని తెలుస్తోంది. దిల్లీ ఎక్సైజ్ విభాగంలో సీజ్ చేసిన ఓ డిజిటల్ డివైజ్ .. ఈ కుంభకోణంలో సిసోదియా పాత్రను బయటపెట్టిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. 2022 ఆగస్టు నుంచి సెప్టెంబరు మధ్య సిసోదియా 18 ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు ఉపయోగించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలిందని సమాచారం.
Published : 27 Feb 2023 17:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?