TDP: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించండి: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరం పూర్తి చేసేందుకు సహకరించాలంటూ కేంద్ర జల్ శక్తి మంత్రికి లేఖ రాశారు. 

Published : 29 Jun 2022 20:23 IST

వైకాపా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరం పూర్తి చేసేందుకు సహకరించాలంటూ కేంద్ర జల్ శక్తి మంత్రికి లేఖ రాశారు. 

Tags :

మరిన్ని