China: ఎల్ఏసీ వద్ద కొత్త కుట్రలను పన్నుతున్న చైనా
భారత సరిహద్దుల్లో చైనా అత్యాధునిక ఆయుధాలు మోహరించింది. 2020కి ముందు 20 వేల మంది సైనికులను మాత్రమే వాస్తవాధీన రేఖ వద్ద ఉండేలా మౌలిక సదుపాయాలు ఉంటే ఇప్పుడు లక్షా 20 వేల మంది సైనికులకు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్ వ్యవస్థలను వాస్తవాధీన రేఖ వద్ద చైనా మోహరించింది.
Published : 27 Jun 2022 16:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్