Doklam Dispute: డోక్లామ్పై భూటాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..!
డోక్లామ్ (Doklam)లో ఆరేళ్లుగా భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ (Bhutan PM) చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డోక్లామ్లో చైనా అక్రమ ప్రవేశంపై భారత్ మండిపడుతున్న వేళ.. ఈ వివాద పరిష్కారంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్ ప్రధాని వ్యాఖ్యానించారు. లోటె షెరింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు.. భారత్కు తీవ్ర సమస్యాత్మకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
Published : 29 Mar 2023 17:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్