Doklam Dispute: డోక్లామ్‌పై భూటాన్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..!

డోక్లామ్‌ (Doklam)లో ఆరేళ్లుగా భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ (Bhutan PM) చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డోక్లామ్‌లో చైనా అక్రమ ప్రవేశంపై భారత్ మండిపడుతున్న వేళ.. ఈ వివాద పరిష్కారంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్  ప్రధాని వ్యాఖ్యానించారు. లోటె షెరింగ్  చేసిన ఈ వ్యాఖ్యలు.. భారత్‌కు తీవ్ర సమస్యాత్మకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Published : 29 Mar 2023 17:34 IST

డోక్లామ్‌ (Doklam)లో ఆరేళ్లుగా భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ (Bhutan PM) చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డోక్లామ్‌లో చైనా అక్రమ ప్రవేశంపై భారత్ మండిపడుతున్న వేళ.. ఈ వివాద పరిష్కారంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్  ప్రధాని వ్యాఖ్యానించారు. లోటె షెరింగ్  చేసిన ఈ వ్యాఖ్యలు.. భారత్‌కు తీవ్ర సమస్యాత్మకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Tags :

మరిన్ని