Chiranjeevi: అల్లూరి సీతారామరాజు 125 ఏళ్ల జయంతి వేడుక.. భీమవరంలో చిరంజీవి

అల్లూరి సీతారామరాజు 125 ఏళ్ల జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మెగాస్టార్‌ చిరంజీవి పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం చేరుకున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించనున్నారు. 

Published : 04 Jul 2022 10:11 IST

అల్లూరి సీతారామరాజు 125 ఏళ్ల జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మెగాస్టార్‌ చిరంజీవి పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం చేరుకున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించనున్నారు. 

Tags :

మరిన్ని