Nara Lokesh: 15 రకాల ఆంక్షలతో.. లోకేశ్ పాదయాత్రకు అనుమతి
యువగళం పేరిట తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టబోయే పాదయాత్రకు పోలీసులు ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. బాణసంచా పేల్చకూడదు, బ్యానర్లు కట్టకూడదు, సాయంత్రం 5.55 గంటల లోపు యాత్ర ముగించాలనే.. 15 రకాల ఆంక్షలతో పాదయాత్ర చేసుకోవచ్చని సూచించారు. పోలీసుల షరతులపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. లోకేశ్ యాత్రతో ఓటమి తప్పదనే భయంతోనే ఆంక్షలు పెట్టారని విమర్శించారు.
Updated : 24 Jan 2023 20:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?