Nara Lokesh: 15 రకాల ఆంక్షలతో.. లోకేశ్‌ పాదయాత్రకు అనుమతి

యువగళం పేరిట తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టబోయే పాదయాత్రకు పోలీసులు ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. బాణసంచా పేల్చకూడదు, బ్యానర్లు కట్టకూడదు, సాయంత్రం 5.55 గంటల లోపు యాత్ర ముగించాలనే..  15 రకాల ఆంక్షలతో పాదయాత్ర చేసుకోవచ్చని సూచించారు. పోలీసుల షరతులపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. లోకేశ్‌ యాత్రతో ఓటమి తప్పదనే భయంతోనే ఆంక్షలు పెట్టారని విమర్శించారు.

Updated : 24 Jan 2023 20:24 IST

యువగళం పేరిట తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టబోయే పాదయాత్రకు పోలీసులు ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. బాణసంచా పేల్చకూడదు, బ్యానర్లు కట్టకూడదు, సాయంత్రం 5.55 గంటల లోపు యాత్ర ముగించాలనే..  15 రకాల ఆంక్షలతో పాదయాత్ర చేసుకోవచ్చని సూచించారు. పోలీసుల షరతులపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. లోకేశ్‌ యాత్రతో ఓటమి తప్పదనే భయంతోనే ఆంక్షలు పెట్టారని విమర్శించారు.

Tags :

మరిన్ని