RS Praveen: గ్రూప్ - 1నే కాదు.. ఆ మిగతా పరీక్షలు రద్దు చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీఎం కుటుంబసభ్యుల హస్తం ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని.. నిజాలు నిగ్గు తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. గ్రూపు - 1 ప్రిలిమ్స్ను రద్దు చేయడం సంతోషమన్న ప్రవీణ్.. ఇది బీఎస్పీ విజయమన్నారు. అలాగే మిగతా అన్ని పరీక్షలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై గవర్నర్ను కలిసి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ను బర్తరఫ్ చేయాలని కోరతామన్నారు.
Updated : 17 Mar 2023 18:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..