CM Jagan: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు సీఎం జగన్‌ పరామర్శ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను సీఎం జగన్‌ పరామర్శించారు. నిన్న మంత్రి సురేశ్‌ తల్లి థెరిసమ్మ (85) కన్నుమూశారు. ఈ నేఫథ్యంలో మంగళవారం యర్రగొండపాలెంలోని క్యాంపు కార్యాలయంలో థెరిసమ్మ చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Published : 27 Dec 2022 15:58 IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను సీఎం జగన్‌ పరామర్శించారు. నిన్న మంత్రి సురేశ్‌ తల్లి థెరిసమ్మ (85) కన్నుమూశారు. ఈ నేఫథ్యంలో మంగళవారం యర్రగొండపాలెంలోని క్యాంపు కార్యాలయంలో థెరిసమ్మ చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Tags :

మరిన్ని