CM Jagan: మంత్రి ఆదిమూలపు సురేశ్కు సీఎం జగన్ పరామర్శ
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ను సీఎం జగన్ పరామర్శించారు. నిన్న మంత్రి సురేశ్ తల్లి థెరిసమ్మ (85) కన్నుమూశారు. ఈ నేఫథ్యంలో మంగళవారం యర్రగొండపాలెంలోని క్యాంపు కార్యాలయంలో థెరిసమ్మ చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Published : 27 Dec 2022 15:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్