CM Jagan: రాయలసీమ రైతులకు సీఎం జగన్‌ ఆఫర్‌.. ఎకరాకు రూ.30వేలు!

రాయలసీమ రైతులకు ఏపీ సీఎం జగన్‌ ఓ ఆఫర్‌ ప్రకటించారు. రైతులు ముందుకొస్తే ఏడాదికి ఎకరానికి రూ.30వేలు లీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ మాట్లాడుతూ లీజు అంశాన్ని తీసుకొచ్చారు. 

Published : 28 Sep 2022 14:19 IST

రాయలసీమ రైతులకు ఏపీ సీఎం జగన్‌ ఓ ఆఫర్‌ ప్రకటించారు. రైతులు ముందుకొస్తే ఏడాదికి ఎకరానికి రూ.30వేలు లీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ మాట్లాడుతూ లీజు అంశాన్ని తీసుకొచ్చారు. 

Tags :

మరిన్ని