CM KCR: వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం.. నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన పంట నష్టంపై ఆయా ప్రాంతాల్లో అధికారులతో కేసీఆర్ సమీక్ష జరపనున్నారు.
Published : 23 Mar 2023 09:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్