LIVE- CM KCR: జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో పర్యటిస్తున్నారు. రూ.50 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్‌ సహా తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యకళాశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. సాయంత్రం జరగనున్న బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.

Updated : 07 Dec 2022 14:28 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో పర్యటిస్తున్నారు. రూ.50 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్‌ సహా తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యకళాశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. సాయంత్రం జరగనున్న బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.

Tags :

మరిన్ని