LIVE- CM KCR: జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో పర్యటిస్తున్నారు. రూ.50 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్ సహా తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యకళాశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. సాయంత్రం జరగనున్న బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
Updated : 07 Dec 2022 14:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM